• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు తెలంగాణ రాజకీయాలు హోమ్

‘జనం బాట’ యాత్ర ముందు కల్వకుంట్ల కవితకు ఆలయ స్వాగతం

‘జనం బాట’ యాత్ర ముందు కల్వకుంట్ల కవితకు ఆలయ స్వాగతం
  • PublishedOctober 23, 2025

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆమెను సంప్రదాయ విధానంలో స్వాగతం పలికారు. అనంతరం కవిత మూల విరాట్ను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆర్చకులు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం కూడా అందించారు.

ఈ నెల 25 నుంచి ఆమె ‘జనం బాట’ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ యాత్ర ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం, విదేశాల్లో స్థిరపడిన తెలుగు సమాజంలో ఐక్యత పెంపొందించడం, తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కొనసాగనుంది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *