• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్

⚡ Headlines

Welcome to our website!

Thank you for choosing us!

Stay tuned for more updates

ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు – ఉద్యోగుల సమస్యలపై వైసీపీ అధినేత స్పందన

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు – ఉద్యోగుల సమస్యలపై వైసీపీ అధినేత స్పందన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పాలనలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 16 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ 4 డీఏలు ఇంకా

హెడ్‌లైన్స్

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది.

రాజకీయాలు

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు – ఉద్యోగుల సమస్యలపై వైసీపీ అధినేత స్పందన

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు – ఉద్యోగుల సమస్యలపై వైసీపీ అధినేత స్పందన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ

‘కాంతార: చాప్టర్ 1’ పై అల్లు అర్జున్ ప్రశంసలు – రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంటున్న ఐకాన్ స్టార్

‘కాంతార: చాప్టర్ 1’ పై అల్లు అర్జున్ ప్రశంసలు – రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంటున్న ఐకాన్ స్టార్

బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను, సినీ సెలబ్రిటీలను సమానంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.818 కోట్లు వసూలు

స్పోర్ట్స్

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 265

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్లో మిగిలి ఉన్న మరో మ్యాచ్‌తోపాటు

ఆస్ట్రేలియా vs భారత్: రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఘోర ఓటమి
కాకినాడ జిల్లా లో మైనర్ పై అత్యాచారం – నిందితుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా లో మైనర్ పై అత్యాచారం – నిందితుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై నారాయణరావు (61) అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల సహకారంతో అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బుధవారం రాత్రి, అతడిని కోర్టుకు తరలించేటప్పుడు కోమటిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

జూబ్లీహిల్స్ బైపోల్: కీలక పరిణామం, పార్టీ నేతలతో ‘గులాబీ బాస్’ భేటీ.

జూబ్లీహిల్స్ బైపోల్: కీలక పరిణామం, పార్టీ నేతలతో ‘గులాబీ బాస్’ భేటీ.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ప్రధాన నేతలతో సమావేశమయ్యారు. భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని