• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తాజా వార్తలు హోమ్

కాకినాడ జిల్లా లో మైనర్ పై అత్యాచారం – నిందితుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా లో మైనర్ పై అత్యాచారం – నిందితుడు ఆత్మహత్య
  • PublishedOctober 23, 2025

కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై నారాయణరావు (61) అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల సహకారంతో అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బుధవారం రాత్రి, అతడిని కోర్టుకు తరలించేటప్పుడు కోమటిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసు నిఘా ప్రకారం, నారాయణరావు బాలికను స్కూల్ నుండి మొత్తం 5 సార్లు బయటకు తీసుకెళ్లగా, మూడుసార్లు అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. నిందితుడు స్కూల్ సిబ్బందికి తాత అవుతానని మాయమాటలు చెప్పి బాలికను మోసం చేసినట్టు తెలిసింది.

ఈ ఘటనపై స్థానిక ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది, పోలీసులు ఇతర సంబంధిత అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *