మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పాలనలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 16 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ 4 డీఏలు ఇంకా
Birthday party, bachelor party, love failure party, success party,
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ సయ్యద్ ముర్తజా రిజ్వీ మరియు మంత్రి జూపల్లి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై
బండి సంజయ్ హెచ్చరిక కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ
బ్లాక్బస్టర్ హిట్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను, సినీ సెలబ్రిటీలను సమానంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.818 కోట్లు వసూలు
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్లో ఆసీస్ భారత్పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 265
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్లో ఆసీస్ భారత్పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో మిగిలి ఉన్న మరో మ్యాచ్తోపాటు
కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై నారాయణరావు (61) అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల సహకారంతో అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బుధవారం రాత్రి, అతడిని కోర్టుకు తరలించేటప్పుడు కోమటిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ప్రధాన నేతలతో సమావేశమయ్యారు. భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని
తెలుగు ప్రజలకు నిజమైన, విశ్వసనీయ వార్తలు మరియు సమగ్ర సమాచారం అందించే వేదిక.
Copyright ©2025 Nipun. All Rights Reserved
Designed and Developed by Galaxy Tech Solutions
Copyright ©2025 Nipun. All Rights Reserved
Designed and Developed by Galaxy Tech Solutions